ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 01:14 PM

కృష్ణా జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ మరియూ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని నున్న గ్రామంలో కృష్ణాజిల్లా ఐసా నాయకుడు మహేష్ నిరసన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa