రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా కడప నగరంలోని 12వ డివిజన్ రెడ్డి కాలనీలో టిడిపి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇంటింటికీ క్యాండిల్, విసనకర్రలు అందిస్తూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిలు హరి ప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, కడప నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబు, నగర అధ్యక్షుడు శివ కొండా రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa