ఏపీలో విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లోనూ కరెంట్ కట్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు 6 గంటలకు పైగానే కోతలు విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం 11 నుంచి రాత్రి వరకు విద్యుత్ ఉండట్లేదు. రాత్రి సమయాల్లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. అసలే వేసవి కాలం ఆపై కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa