ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే 95*, రాబిన్ ఉతప్ప 88 పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హాసరంగా 2, హాజల్ వుడ్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 217 పరుగులు చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa