ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీయల్: రాణించిన చెన్నై.. బెంగుళూర్ టార్గెట్ 217 పరుగులు

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 09:41 PM

ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే 95*, రాబిన్ ఉతప్ప 88 పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హాసరంగా 2, హాజల్ వుడ్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 217 పరుగులు చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa