ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరీక్షలకు మాస్కు తో హాజరు కావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 09:40 AM

పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు అరగంట ముందుగా మాస్క్ హాజరుకావాలని ఎంఈవో కోరారు. చిన్నమండెం మండలం లోని ఆదర్శ పాఠ శాలలో మంగళవారం ఇన్విజిలేటర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని కోరారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నా యని వివరించారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాం తంగా పరీక్షలు రాయా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa