ఉమ్మడిజిల్లాలో రెండేళ్లుతర్వాత పదో తరగతి పరీక్షలుబుధవారం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం జిల్లాలో 358 కేంద్రాలు ఏర్పాటు చేయగా , 66, 680 మందివిద్యార్థులుహాజరవుతున్నట్లుచెప్పారు. కొవిడ్, వల్లరెండేళ్లుగాపదోతరగతిపరీక్షలునిర్వహించకుండానేవిద్యార్థులనుప్రభుత్వం ఉత్తీర్ణులను చేసిందన్నారు. ఈ ఏడాది కొవిడ్ ఉధృతి తక్కువగా ఉండడంతో ఈ నెల 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలునిర్వహిస్తారుకొవిడ్నిబంధనలు పాటిస్తూ పరీక్షలను రాసే విధంగా ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. కేంద్రాలకుహాజరయ్యేవిద్యార్థులు, ఇన్విజిలేటర్లు, చీఫ్, డిపార్మెంట్, అధికారులు తప్పనిసరిగామాస్కులుధరించాల్సి ఉంటుంది. కేంద్రాల వద్ద శానిటైజర్ చేశారు.
పకడ్బందీగా. కేంద్రాలుజిల్లాలో పదో తరగతి పరీక్షలకు 1200 పాఠశాలల నుంచి 358 కేంద్రాల్లో66, 680 మందివిద్యార్థులుహాజరవుతున్నారు. కాకినాడ జిల్లా144, తూర్పు గోదావరి జిల్లా79, కోనసీమ112, రంపచోడవరం పాడేరు జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలుఏర్పాటుచేశారు. బాలురు33, 201, బాలికలు33, 479మంది పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యారు. అత్యధికంగా కాకినాడ జిల్లా, అత్యల్పంగా పాడేరు నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa