కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాతపదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా మొదటిరోజుపరీక్షలుప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 358 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయగాఅందులలో66, 680 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా విద్యా శాఖ పెద్ద ఎత్తున కసరత్తు చేసి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీంతోజిల్లావ్యాప్తంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మొదటి రోజు పరీక్షలను ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa