ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ, రేపల్లె రేప్ ఘటనల్లో ఏ తల్లి తప్పుందో హోంమంత్రి చెప్పాలి: అనిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 01, 2022, 05:56 PM

ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా తల్లులే చూసుకోవాలని హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన టీడీపీ నేత అనిత.. 'హోంమంత్రిగా ఉండి వనిత చేసిన వ్యాఖ్యలు సరికాదు. అత్యాచారాలపై ప్రభుత్వానికి బాధ్యత లేదనడమేంటి? హోంమంత్రిగా ఆమె రాజీనామా చేయాలి. విజయవాడ, రేపల్లె ఘటనల్లో ఏ తల్లి తప్పుందో చెప్పాలి. ఆడబిడ్డలను కాపాడలేని పోలీసులెందుకు?' అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa