ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ ని కలిసిన యరపతినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 12:36 PM

నిన్న  సాయంత్రం హైదరాబాదులో  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని గురజాల నియోజక వర్గ టీడీపీ  ఇంచార్జి యరపతినేని శ్రీనివాసరావు   మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పల్నాడు జిల్లాలోని  గురజాల, మాచర్ల రెండు నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితులు వివరించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను మనం ఓటు బ్యాంకుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్తితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో గెలుపు కొరకు చెయ్యవలసిన పలు  కార్యక్రమాలపై చర్చించటమైనది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa