జనసేన పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించింది.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. పుస్తకావిష్కరణ సందర్భంగా పార్టీ మీడియా ప్రతినిధులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ ఎంత చిత్తశుద్ధితో ప్రజాసేవకు అంకితమైందో ఈ ఏడు సంకలనాలను బట్టి తెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa