ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నిస్తే భద్రతను తొలగిస్తారా?: అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 03:05 PM

టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రతను తొలగించడంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సోమవారం మీడియా ముఖంగా మండిపడ్డారు. పెగాసన్, ఫోన్ ట్యాపింగ్ వంటి విషయాలపై ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే పయ్యావులకు సెక్యూరిటీని తొలగించారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర పేరుతో రోడ్లపై తిరిగేవారా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa