నంద్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం సప్తనది సంగమేశ్వర ఆలయం జలాధివాసం కు చేరువలో ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ లో వున్న సప్తనది సంగమేశ్వర ఆలయం ను కృష్ణా జలాలు చుట్టుముడుతున్నాయి.
శుక్రవారం ఉదయం నాటికి గర్భాలయం లోని వేపదారు శివలింగాన్ని కృష్ణమ్మ తాకనున్నట్లు వేద పండితుడు తెలకపల్లి రఘు రామశర్మ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa