ఇంగ్లాండ్ తో గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం 247 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్ లీ 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవడంతో 3 మ్యాచుల సిరీస్ లో ఇరుజట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa