ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో రాస్ భవన్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 09:08 PM

ఆంధ్రప్రదేశ్ కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రీయ సేవా సమితి (రాస్) తన కొత్త కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయ సముదాయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాస్ సేవలను కొనియాడారు.ప్రముఖ గాంధేయవాది, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం నాయుడు మార్గదర్శకత్వంలో ఆర్‌ఎఎస్‌ సేవలు వేగంగా విస్తరించాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa