ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టును ఆశ్రయించిన హీరో కమల్ హాసన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2020, 06:16 PM

ప్రముఖ హీరో కమల్ హాసన్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల భారతీయుడు 2 సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. దీని పై కమల్ హాసన్ కు సీబీసీఐడీ పోలీసులు నోటీసులు పంపారు. దీనికి సంబంధించి కమల్ విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే పోలీసులు విచారణ సమయంలో తనను వేధిస్తున్నారంటూ కమల్ హాసన్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa