65వ జాతీయ అవార్డులు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ అధ్యక్షతన వివిధ బాషల నుంచి ఎంపిక చేసిన సినిమాలు-నటీనటుల నుంచి ఉత్తమమైనవి తీసుకుని వీటిని ప్రకటించారు. తెలుగుకు సంబంధించి ఉత్తమ జాతీయ తెలుగు సినిమాగా ఘాజీ అవార్డు గెలుచుకోగా అత్యుత్తమ ప్రజాదరణ పొందిన ఎంటర్ టైన్మెంట్ మూవీగా బాహుబలి 2 నిలిచింది. పది మంది సభ్యులు ఉన్న జాతీయ అవార్డుల ప్యానెల్ ఈ ప్రక్రియ చేపట్టింది. కన్నడ దర్శకులు పి శేషాద్రి- స్క్రీన్ రైటర్ ఇంతియాజ్ హుస్సేన్-నటి గౌతమి తాడిమళ్ళ-గీత రచయిత మెహబూబ్ తదితరులు ఇందులో ఉన్నారు. శ్రీదేవి ఉత్తమ నటిగా మామ్ సినిమాకు కాని అవార్డు గెలుచుకోగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పురస్కారానికి నటుడు వినోద్ ఖన్నాను ఎంపిక చేసారు. ఇక పూర్తి విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa