ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా : శ్రుతిహాసన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 10:16 AM

విశ్వనటుడు కమలహాసన్ తాజాగా నటిస్తున్న 'విక్రమ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఇదిలా ఉండగా, ఇటీవల కమల్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే.. తాజాగా కమల్ కూతురు శ్రుతిహాసన్ స్పందించింది.. కరోనా మహమ్నారి ఇంకా తగ్గలేదు.. అందర కరోనాను తేలికగా తీసుకోవద్దు.. అంటూ పేర్కొంది. కరోనాకి సరైన చికిత్స అనంతరం డాడీ కోవిడి నుంచి పూర్తిగా కోలుకున్నారు.. ఆయన త్వరగా కోలుకు న్నందుకు మేం చాలా హ్యాపీగా ఫీలయ్యాం .. అయితే కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దు.. దీని కారణం గా నే నా ఫ్రెండను కోల్పోయాను.. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను... అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నా అంటూ పేర్కొంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa