వివేక్ రంజన్ అగ్నిహోత్రి "ది కాశ్మీర్ ఫైల్స్" అనే టైటిల్ తో కశ్మీర్ లో సాగే ఈ సినిమా భారత్,పాకిస్థాన్ల మధ్య ఇరుక్కున్న కాశ్మీరీల అంశాలతో ఈ సినిమాని డైరెక్ట్ చేసారు.అనుపమ్ ఖేర్,మిథున్ చక్రవర్తి,దర్శన్ కుమార్ అండ్ పల్లవి జోషి ముఖ్యమైన పాత్రలు పోషించారు.మార్చి 11న థియేటర్లో రిలీజ్అయ్యిన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇంటెన్స్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా తాజాగా 140కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది అని సమాచారం.అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' మూవీ కలెక్షన్స్ కి కూడా ఆటంకం కలిగించింది.ఈ వారం ఈ సినిమా 200కోట్లను ఈజీగా క్రాస్ చేయడంతోపాటు 300కోట్ల మార్క్ను కూడా టచ్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారు.అయితే ఈ నెల 25న విడుదల కానున్న 'RRR' సినిమాకి కూడా కాశ్మీర్ ఫైల్స్ మూవీ గట్టి పోటీ ఇస్తుంది అని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa