తెలుగు ప్రేక్షకులకి సుమ కనకాల గురించి పరిచయం అవసరం లేదు.ప్రముఖ హోస్ట్,యాంకర్ సుమ కనకాల ‘జయమ్మపంచాయతీ’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే.విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు దేవీప్రసాద్ కీలక పాత్రలలో కనిపించనున్నారు అని మేకర్స్ ప్రకటించారు.వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa