ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ.. విలువైన జ్యువెల్లరీ మాయం

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 11:19 PM


బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని తన ఇంట్లో రూ.2.40కోట్ల విలువైన జ్యువెల్లరీ మాయమైందని సోనమ్ మరిది హరీశ్ అహుజా పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కాగా.. ఈ చోరీ ఫిబ్రవరి 11న జరిగిందని, ఫిబ్రవరి 23న తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఇటీవల సోనమ్ మామయ్య కూడా సైబర్ ఫ్రాడ్‌లో రూ.27కోట్లు మోసపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa