cinema | Suryaa Desk | Published :
Sat, Jul 30, 2022, 11:21 AM
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ కృతిశెట్టి. ఆ తర్వాత వరుస సినీ అవకాశాలతో ఆమె దూసుకుపోతోంది. నితిన్కు జోడీగా ఆమె నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలసిపోయినట్లు ఏ మాత్రం అనిపించినా, ఐస్ క్రీమ్ తింటానని ఆమె చెప్పింది. దీంతో వెంటనే తన మూడ్ మారుతుందని పేర్కొంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa