హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ ఎన్. సింహ, సాయి రోనక్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. ఈ సినిమాకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మించింది. తాజగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది.