ట్రెండింగ్
Epaper    English    தமிழ்

200 కోట్ల కుంభకోణంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి మరోసారి సమన్లు జారీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 18, 2022, 09:05 PM

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కు ఢిల్లీ పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. సుఖేష్ చంద్రశేఖర్‌ 200 కోట్ల కుంభకోణం కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం సెప్టెంబర్ 19 (సోమవారం) ఉదయం 11 గంటలకు ఆర్థిక నేరాల విభాగం ఎదుట హాజరుకావాలని హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa