ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ డైరెక్టోరియల్ లో రూపొందిన "కోనసీమ థగ్స్" మూవీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెల 24న విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాబీ సింహ, హ్రిదు హరూన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సామ్ CS సంగీతం అందిస్తున్న ఈ సినిమాను HR పిక్చర్స్, జిఓ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై రియా శిబు, ముంతాస్ M నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కోనసీమ థగ్స్ ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. పోతే, ఈ సినిమా తమిళంలో థగ్స్ టైటిల్ తో ఈనెల 24నే విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa