cinema | Suryaa Desk | Published :
Sat, Mar 04, 2023, 09:50 AM
సినీపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి కన్నుమూశారు. వయోభారంతో కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. రామలక్ష్మి ప్రముఖ రచయిత, కవి, సాహిత్య విమర్శకుడు ఆరుద్ర సతీమణి. ఆమె 1951 నుంచి రచనలు చేయడం మొదలెట్టారు. 1954లో ఆమె ఆరుద్రను వివాహమాడినప్పటి నుంచి ‘రామలక్ష్మి ఆరుద్ర’ పేరుతో రచనలు చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com