మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆమె కొత్త చిత్రం 'ఒడెలా 2' తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నటి న్యూ అవతార్ లో కనిపించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపేర్ట్స్ ప్రకారం, తమన్నా 'నో ఎంట్రీ 2' కోసం అధికారికంగా ఆన్ బోర్డులో ఉంది. 2005 కామెడీ హిట్ నో ఎంట్రీకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, మరియు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన కథనాయకులుగా నటించనున్నారు. బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa