ప్రముఖ కోలీవుడ్ నటుడు సిలంబరసన్ (శింబు) ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. STR49 అని పిలువబడే ఈ చిత్రం అభిమానులలో గణనీయమైన ఆసక్తిని సృష్టిస్తోంది. తాజాగా మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో ప్రారంబించాంబడింది. ఈ ఈవెంట్ కి శింబు, కాయదు లోహర్, సంతానం, గణేష్, సాయి అభ్యంకార్ మరియు ఇతరులు హాజరుఅయ్యారు. ఈ ఈవెంట్ కి సంబందించిన చిత్రాలని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కాయదు లోహర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సంతానం, గణేష్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాయి అభ్యంకార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ పై నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa