ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'బేబీ'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 03:10 PM

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటించిన రొమాంటిక్ డ్రామా 'బేబీ' టికెట్ విండోస్ వద్ద దాదాపు 100 కోట్లు వాసులు చేసింది. ఈ బోల్డ్ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నేటితో విడుదలై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో సీత, నాగబాబు, హర్ష మరియు ఇతరులు ముఖ్య పాత్రలలో నటించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి విజయ్ సంగీతాన్ని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa