ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 50 లక్షలతో ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధి: మంత్రి జూపల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 03:35 PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక కేంద్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం పాలమూరు జిల్లాలోని ఆయా దేవాలయాలు, దర్గాలు ఇతర పర్యాటక స్థలాలను మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి దర్శించుకుంటున్నారు. ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 లక్షలతో ఉమామహేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa