ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కత్తి పొట్లు దిగినా దొంగలను వదలని హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతాకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 07:48 PM

మాదాపూర్ జోన్‌లో 25 జూలై 2022లో జరిగిన ఓ చైన్‌ స్నాచింగ్‌ కేసులో ప్రాణాలకు తెగించి దొంగలను పట్టుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్య.కరుడుగట్టిన దొంగలు ఇషాన్‌ నిరంజన్‌, రాహుల్‌ను కనిపెట్టి పట్టుకోడానికి వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యపై కత్తులతో దాడి చేసిన దొంగలు.ఈ దాడిలో ఛాతి, వీపు, చెయ్యి, కడుపు భాగాల్లో గాయాలైన దొంగలను వదలని యాదయ్య.అత్యంత సాహస పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతాకం యాదయ్యకు ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. ఈ పురస్కారానికి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa