ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 04:23 PM

సింగరేణి క్రింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ లో సింగరేణి పరిధిలో పెండింగ్ భూ సేకరణపై అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంథని ఆర్డీఓ హనుమా నాయక్, సింగరేణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa