ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వనపర్తి కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2024, 01:27 PM

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తేమ శాతం పకడ్బందీగా పరిశీలించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం.
మండలంలోని గోపన్ పేట, ఆత్మకూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా ఫ్యాన్లు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa