ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2024, 12:24 PM

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేటలోని లయన్స్ భవన్లో టెక్ మహీంద్ర సహాయతా ఫౌండేషన్, సైన్స్ అకాడమీ, జిల్లా సమగ్ర శిక్షా సమన్వయంతో సైన్స్ కార్యశాలలో ఆయన మాట్లాడుతూ కార్యశాలలో నేర్చుకున్న అంశాలను ఆచరణలోకి తేవాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు సైన్స్ కిట్లు, ధ్రువపత్రాలు ప్రదానం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa