ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2024, 01:01 PM

 నారాణయపేట జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన కఠికే సురేష్ అనే వ్యక్తి మరణించాడు. బస్సులో ఫుట్ బోర్డు వద్ద నిలబడి ఉండగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి సురేష్ చనిపోయారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa