ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సహాయనిధి పేదలకు వరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 04:20 PM

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అచ్చంపేట గ్రామానికి చెందిన పులకంటి రాజుకి 47వేల, 500 రూపాయల చెక్కు మంజూరు కాగా లబ్ధిదారునికి శుక్రవారం పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa