ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేను కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 03:02 PM

నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు అడువాల లక్ష్మణ్, బాల ముకుందం, దుమాల రాజ్ కుమార్, బోనగిరి నారాయణ, ప్రభాత్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa