ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కందుల కొనుకోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏడీఏ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2025, 02:47 PM

నాఫెడ్ వారిచే మార్కపేడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాని నగల్ గిద్ద మండలంలోని సక్రు నాయక్ తండాలో ఈ రోజు ఏడీఏ నూతన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు దళరుల బారిన పడకుండ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర. 7550 రైతులకు నేరుగా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీవో ప్రవీణ్ చారి, ఏఈఓ సంతోష్, నగల్ గిద్ద మండల రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు నేనావత్ రాజు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa