ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర బడ్జెట్ పైన అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 01:49 PM

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో 2025- 26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు బిజెపి పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్, మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జెండా కూడలిలో ప్రధానమంత్రి మోడీ,నిర్మల సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.అనంతరం బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మధ్యతరగతి వారికి ఉపయోగంగా ఉంది.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయోగకరం.
ఈసారి కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పైన అన్ని వర్గాలలో కూడా మంచి అభిప్రాయం ఉంది. జిల్లాకో క్యాన్సర్ యూనిట్ నీ ఇవ్వడం అంటే మధ్యతరగతి కుటుంబాలలో వెలుగులు నింపడమే,అన్ని వర్గాలకు లాభదాయకంగా ఉన్నటువంటి బడ్జెట్పై కావాలనే ప్రతి పక్షాలు ప్రజలని తప్పు దొవా పట్టిస్తున్నారు  కానీ ప్రజలు తెలుసుకొని బిజెపి కి అనుకూలంగా ఉన్నారు అని తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వరరావు,అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్,పోసాని సంపత్ రావు,కావేటి రాజగోపాల్,ఈర్ల శంకర్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్,ఉప్పు కిరణ్,ఎర్రోళ్ల శ్రీకాంత్,గుడ్ల సతీష్,కుక్క వంశీ,శ్రీధర్, పిట్టల వినయ్, సోడా బాబు, ఉమేష్,వేణు, గాధాసి సతీష్,పూదరి హరీష్, వీరేష్ గౌడ్,పోగుల రాజు, సత్యం గౌడ్,జాపతి శ్రీనివాస్, బోలవేనా సురేందర్,అన్నాసి వంశీ,కుక్క ఆంజనేయులు, తోట ప్రశాంత్,రాజా,ఉదయ్, కిరణ్,సబ్బు మల్లయ్య, శివయ్య,చిందే శివ,సాయి, తోగారి రాకేష్,వంశీ,కుమార్, వినయ్,అజయ్,సదయ్య, శ్రీనివాస్,మల్లేష్,సాయి,కృష్ణ, సొల్లూరి మణికంఠ ,శివ , సంజయ్,రాజ్ కుమార్,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa