ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు కిషన్ రెడ్డి గుడ్ న్యూస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 04:36 PM

తెలంగాణలో 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. RRR ఉత్తర భాగానికి రూ.18,772 కోట్లు ఖర్చు అవుతోందని అన్నారు. ఆరాంఘర్ నుంచి శంషాబాద్‌కు 6 లేన్ల హైవే పూర్తవడంతో పాటు, ఎయిర్‌పోర్టుకు సిగ్నల్ ఫ్రీ రోడ్డు కూడా పూర్తి అయిందని తెలిపారు. వచ్చే నెలలో BHEL ఫ్లై ఓవర్ పూర్తి కాబోతోందని, ఈ ఫ్లై ఓవర్ పూర్తయితే కూకట్‌పల్లి-పటాన్‌చెరు మధ్య ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa