మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల పరిధిలోని రాజోలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి, తరగతి గదిలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. టీచర్స్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నిఖిత, ఉపాధ్యాయలు బృందం భానుప్రియ, అలేఖ్య, సింధుజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa