కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం దోమకొండ మండలంలోని గ్రామాలు జనాభా , క్రైమ్ రేట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతనంగా వీధుల్లోకి చేరిన పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa