ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కుర్చీలో ఓ దొంగ కూర్చున్నాడు: KTR

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 07:08 PM

సీఎం కుర్చీలో ఓ దొంగ కూర్చున్నాడని రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'BRS ఓటమిలో ప్రజల తప్పేం లేదు.
తెలంగాణ ప్రజల బాగు కోసం BRS మళ్లీ గెలవడం చారిత్రక అవసరం. ఏప్రిల్ 27న జరిగే వరంగల్ సభకు లక్షలాదిగా తరలివచ్చి BRS పని అయిపోయిందని మాట్లాడుతున్న సన్నాసుల నోళ్లు మూతలు పడేలా చేయాలి' అని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa