ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపిన భర్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 31, 2025, 05:57 PM

TG: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో భర్త కిరణ్ తన భార్య అరుణను అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa