ఉట్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధర 2, 300 చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. సన్న రకం వరి దాన్యానికి క్వింటాలుకు రూ. 500 బొనస్ ఇస్తుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa