ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 03:54 PM

భూ భారతి చట్టం చారిత్రాత్మక చట్టమని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూ భారతి చట్టం ( భూమి హక్కుల చట్టం- 2025) పై అవగాహన సదస్సులలో భాగంగా శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల ( హలియా) మండల కేంద్రం సమీపంలోని కొత్తపల్లి రైతు వేదికలో భూ భారతి పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa