జగిత్యాల పట్టణంలోని 25, 26వ వార్డులలో 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరినాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఆరుముల్ల పవన్, షకీల్, చిక్కుల భూమయ్య, డిఈ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa