ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైహింద్ యాత్ర విజయవంతం చేద్దాం: బండి రమేష్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 04:06 PM

ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ నిర్వహిస్తున్న జైహింద్ యాత్ర విజయవంతం చేయాలని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో సభ విజయవంతం కావడానికి తీసుకోవలసిన చర్యలను ఆయన బుధవారం బాలనగర్ లోని పార్టీ కార్యాలయంలో నాయకులతో చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa