రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ నాయకులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె జాతీయ జండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “జిల్లా అన్ని వర్గాల సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది,” అని పేర్కొన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి దిశగా నడిపేందుకు అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa