ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యక్తి మరణానికి కారణమైన రైతుకు 2 ఏళ్లు జైలు శిక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 08:10 PM

చట్టాలకు విరుద్ధంగా పోయేవారికి శిక్షలు తప్పవు అన్న విషయాన్ని గుర్తించాలని జిల్లా ఎస్పీకి జానకి షర్మిల పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి తన చేనులో జీయే వైరులు పెట్టి ఒకరి మరణానికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష రెండు వేల జరిమానాలను విధించారన్నారు. పంట చేనులలో అక్రమ విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకోవద్దన్నారు. ఇప్పటికే ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa