ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏపీ నేతల ఫోన్లు హ్యాక్!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 12:39 PM

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయని సిట్ అధికారులు గుర్తించారు. ఎప్పటికప్పుడు ఆ వివరాలు అప్పటి ఏపీ సీఎం జగన్ కు ప్రభాకర్ రావు అతని టీమ్ చేరవేసినట్లు అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో పలువురు తెలంగాణ నేతలను సిట్ విచారించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa